VIDEO: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు
KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.15,075, నాన్ ఏసీ మిర్చి రూ. 7,900, కొత్త మిర్చి ధర రూ.15,111, అటు క్వింటా పత్తి ధర రూ. 7,200గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే కొత్త మిర్చి రూ. 990 తగ్గగా, ఏసీ మిర్చి రూ. 11 పెరిగింది.