రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత
NTR: మైలవరంలోని లకిరెడ్డి హనిమిరెడ్డి క్రీడాప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ ఫుట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీలను స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు, కేడీసీసీబీ ఛైర్మన్ నెట్టెం రఘురాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తూ ఎన్నో చర్యలు చేపట్టినట్లు తెలిపారు.