విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.2.50 లక్షలు

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.2.50 లక్షలు

తూ.గో: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారికి గురువారం వివిధ సేవల ద్వారా రూ. 2,50,480 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 325 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. 17 ద్విచక్ర వాహన పూజలు జరిగాయని తెలిపారు. 2400 మంది అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు.