దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం

దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం

MHBD: తొర్రూరు పట్టణంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం జరగడం కలకలం రేపింది. పట్టణంలోని ఓ వ్యక్తి స్థానిక చిన్నారిపై ఈ అఘయిత్యానికి పాల్పపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై గొల్లమూడి ఉపేందర్ నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.