మహిళా సమస్య భవన నిర్మాణానికి భూమి పూజ

మహిళా సమస్య భవన నిర్మాణానికి భూమి పూజ

NRPT: మర్కల్ మండలంలో మహిళా సమైక్య నిర్మాణానికి బుధవారం గ్రామ సర్పంచ్ చెన్నయ్య భూమి పూజ చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద పది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మహిళా సమైక్య భవనం మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి కీ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పృధ్వీరాజ్, సూర్య మొహన్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.