సెంచరీ సాధించిన కుల్‌దీప్

సెంచరీ సాధించిన కుల్‌దీప్

ఢిల్లీ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ తన IPL కెరీర్‌లో 97 మ్యాచ్‌లో 100 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. MI మ్యాచ్‌లో రికెల్టన్ వికెట్ తీయడంతో ఈ ఘనతను సాధించాడు. దీంతో 100 వికెట్లు పూర్తి చేస్తుకున్న టాప్-5 స్పిన్నర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. టాప్-5లో అమిత్ మిశ్రా, రషీద్, వరుణ్ చక్రవర్తి (83 మ్యాచ్‌లు), చాహల్(84) నరైన్ (86) ఉన్నారు.