నిలిపివేసిన పర్యాటక బోట్లు

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో పాపికొండలు విహార యాత్రకు వెళ్లే పర్యాటక బోట్లను అధికారులు నిలిపివేశారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న కారణంగా గోదావరి నదిలో బోట్లో ప్రయాణించడం ప్రమాదకరమని, అన్ని రకాల బోట్లను నిలిపివేయడం జరిగింది.