శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.13 కోట్లు
TPT: తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం హుండీ ఆదాయం రూ. 4.13 కోట్లు వచ్చింది. 71,142 మంది స్వామి వారిని దర్శించుకోగా.. 26,619 మంది తలనీలాలు సమర్పించారు. ప్రస్తుతం 15 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.