మావుళ్లమ్మ జాతరకు భారీ విరాళం

మావుళ్లమ్మ జాతరకు భారీ విరాళం

E.G: సీతానగరంలో కొలువైన మావుళ్లమ్మ జాతర మహోత్సవానికి విశ్వహిందూ పరిషత్ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు భారీ విరాళం ప్రకటించారు. నిన్న గోకవరం CMD అవుట్లో రూ.10 లక్షల నగదును ఆలయ కమిటీ సభ్యులకు ఆయన అందజేశారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ జాతర సందర్భంగా అమ్మవారికి మూడు కిలోల వెండి కిరీటాన్ని చేయించేందుకు ఈ మొత్తాన్ని వెచ్చించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.