గట్టమ్మను దర్శించుకున్న మంత్రులు

MLG: జిల్లా పర్యటనలో భాగంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, ధనసరి అనసూయ (సీతక్క) ఆదివారం గట్టమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మంత్రులకు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, ఎస్పీ శబరిష్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రవిచందర్ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడానికి బయలుదేరారు.