యాదాద్రి దేవస్థానం నిత్య ఆదాయ వివరాలు
BHNG: శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి నిత్య ఖజానాకు మంగళవారం రూ.20,50,289 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వెంకట్రావు వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్తో రూ.91,660, కళ్యాణ కట్టతో రూ.35,000, బ్రేక్ దర్శనాలతో రూ.1,36,500, VIP దర్శనాలతో రూ.2,40,000, ప్రసాద విక్రయాలతో రూ.8,48,955 కార్ పార్కింగ్తో రూ.2,84,000, వ్రతాలతో రూ.87,000, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చింది.