24 గంటల్లో ఆధారాలు చూపాలి: బీజేపీ

24 గంటల్లో ఆధారాలు చూపాలి: బీజేపీ

TG: MP ఈట‌ల రాజేంద‌ర్‌కు ఉన్న రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేందుకు TPCC మ‌హేష్ కుమార్ గౌడ్ కుట్రలు పన్నుతున్నారని BJP ఆరోపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ సందర్భంగా BRS నేతలైనా హరీష్, KCRలతో ఈటల మాట్లాడినట్లు TPCC నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను 24 గంటల్లో బయటపెట్టాలని.. లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.