VIDEO: ఖమ్మంలో ఏసీ మిర్చి, పత్తి ధరలు ఇలా.?
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ మిర్చి ధర క్వింటాకు రూ. 15,300, నాన్ ఏసీ మిర్చి క్వింటాకు రూ. 8,000, కొత్త మిర్చి రూ. 16,529 పత్తి ధర రూ. 7,000 జెండా పాట పలికినట్లు మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. నిన్నటితో పోలిస్తే కొత్త మిర్చి ధర రూ. 40 తగ్గగా.. అటు ఏసీ మిర్చి, నాన్ ఏసీ మిర్చి, పత్తి ధరలు స్థిరంగా కొనసాగుతోంది.