సమస్యలపై అర్జీలు స్వీకరిస్తున్న నాయకులు

సమస్యలపై అర్జీలు స్వీకరిస్తున్న నాయకులు

NLR: బుచ్చి పట్టణంలోని 3వ వార్డు మంగళ కట్ట ప్రాంతంలో ప్రశాంతమ్మ ప్రజా పాలన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి, వైస్ ఛైర్మన్ నస్రీన్, క్లస్టర్ ఇంఛార్జ్ రామానాయుడు పాల్గొని ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజలు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు.