'ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలి'

'ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలి'

ASR: ప్రమాదాలకు గురవుతున్న కాఫీ, మిరియాల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఇన్సూరెన్స్ కల్పించాలని జాతీయ కాఫీ రైతు సంఘం నాయకులు జి చినబాబు డిమాండ్ చేశారు. మంగళవారం అరకులోయలో ఆయన మాట్లాడుతూ.. మిరియాల కోతకు తీసుకువెళ్తూన్న నిచ్చెనకు విద్యుత్ వైర్లు తగలడంతో మృతి చెందిన కిల్లో బలరాం(49) కుంటుంబానికి 10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు.