'ప్రజల సమస్యలను పరిష్కరించాలి'

ASF: ప్రజలకు ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించాలని NHRC జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ ఎస్పీ కాంతిలాల్ సుభాష్ పాటిల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ప్రజలకు ఉన్న సమస్యలను వివరించారు. వర్షాకాలం నేపథ్యంలో సహాయక చర్యల కోసం ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో శంకర్, రాజశేఖర్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.