మసీదు ప్రహరీ గోడ మరమ్మతులకు హామీ
అన్నమయ్య: రాయచోటిలోని మహబూబ్ నగర్ జీనత్ మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. జీనత్ మసీదు స్మశానవాటిక ప్రహరీ గోడ మరమ్మతులు, వజూఖానా, టాయిలెట్ల నిర్మాణం ఎంపీ మిథున్ రెడ్డి నిధులతో చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.