కష్టపడి కాదు.. ఇష్టపడి చదవండి: ఎంఈఓ
శ్రీకాకుళం: కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే సత్ఫలితాలు సాధించవచ్చునని ఎంఈఓ 2 ఎన్.వీ ఆర్ ఎస్ ప్రసాదరావు తెలిపారు. సోమవారం జలుమూరు మండల కేంద్రంలోని కస్తూరి గురుకుల పాఠశాలను ప్రిన్సిపాల్ యశోదతో కలిసి పదవ తరగతి విద్యార్థుల స్టడీ అవర్స్ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు మరో వారం రోజుల్లోనే ఉన్నాయని, ఇష్టపడి చదవాలన్నారు.