జిల్లాలో మొదటి రెండు గంటల్లో పోలింగ్ ఎంతంటే

జిల్లాలో మొదటి రెండు గంటల్లో పోలింగ్ ఎంతంటే

WGL: రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కాగా జిల్లాలో 9 గంటల వరకు 19.53 శాతం పోలింగ్ నమోదు అయిందని ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా, జిల్లాలోని వర్ధన్నపేట్, పర్వతగిరి, రాయపర్తి మండలల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ధ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.