బీసీ జేఏసీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం
HYD: బీసీలకు 42% రిజర్వేషన్లపై భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక కోసం బంజారాహిల్స్లోని కళింగ భవన్లో బీసీ జేఏసీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడుతూ.. ఈ దేశంలో బ్రాహ్మణ వైశ్యులతో సహా అన్ని కులాలకు రిజర్వేషన్లు అందుతున్నాయని, మనం న్యూనత భావనతో ఉండాల్సిన అవసరం లేదన్నారు.