శాశ్వత నిత్య అన్నదాన పథకానికి రూ.1,00,116 విరాళం

KNRL: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న శాశ్వత అన్నప్రసాద పథకానికి వికారాబాద్ చెందిన చైతన్య రూ.1,00,116 అందజేశారు. ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి జి.స్వాములుకు అందజేశారు. వీరికి స్వామివారి ప్రసాదాలు, శేష వస్త్రాలు, స్వామి అమ్మవార్ల, ఫోటో దాతకు అందజేశారు.