హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక

హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక

E.G: ప్రయాణికుల సౌకర్యార్థం రాజమండ్రి డిపో నుంచి హైదరాబాద్ వెళ్లే ఇంద్ర ఏసీ బస్సు సర్వీసు నెం 2777పై 15% రాయితీ కల్పించినట్లు తూ. గో జిల్లా ప్రజా రవాణా అధికారి వై.ఎస్.ఎన్. మూర్తి తెలిపారు. సూపర్ లగ్జరీ నాన్ ఏసీ బస్సు టికెట్ ధరతో ఇంద్ర ఏసీ బస్సులో ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. ఈ రాయితీ DEC 31 వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.