VIDEO: స్వల్పంగా పెరిగిన పత్తి, మిర్చి ధరలు

VIDEO: స్వల్పంగా పెరిగిన పత్తి, మిర్చి ధరలు

KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.15,400, నాన్ ఏసీ మిర్చి రూ.8,000, అటు క్వింటా పత్తి ధర రూ.7100గా జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత మంగళవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.325, పత్తి ధర రూ.100 పెరగగా, నాన్ ఏసీ మిర్చి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది.