సౌదీ ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి

సౌదీ ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి

AP: సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంపై వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. ఈ క్లిష్ట సమయంలో బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.