రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలో నేడు ప్రజావాణి

రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలో నేడు ప్రజావాణి

RR: రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలో నేడు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఉపకమిషనర్ సురేందర్ రెడ్డి తెలిపారు. రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి, అత్తాపూర్, సులేమాన్‌నగర్, శాస్త్రిపురం డివిజన్లకు చెందిన ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు.