నేటి నుంచి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

నేటి నుంచి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

SKLM: ఉత్తరాంధ్ర ఇరవై వేలుకు పాతపట్నం శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి 51 వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ నుంచి 3 రోజులు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు సన్యాసిరావు తెలిపారు. ప్రతిరోజు సా.4 నుంచి రాత్రి 11 గంటల వరకు పోటీలు జరుగుతాయన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొనాలని కోరారు.