రేపు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం

రేపు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం

KMM: మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు జిల్లా కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రతి ఒక్కరు పర్యటనలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.