భార్యను వేధించిన భర్తకు ఏడాది జైలు

భార్యను వేధించిన భర్తకు ఏడాది జైలు

విజయనగరం మహిళా పోలీసు స్టేషన్‌లో 2022లో నమోదైన వేధింపుల కేసులో నిందితుడు వీరబాబుకు ఏడాది జైలు శిక్ష, రూ.500 జరిమానాను కోర్టు బుధవారం విధించినట్లు DSP గోవిందరావు తెలిపారు. భార్య సుజాత ఫిర్యాదు మేరకు మద్యం మత్తులో శారీరక, మానసిక వేధింపులు చేసిన భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేశామన్నారు.