రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర బృందం

రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర బృందం

AP: ఈ నెల 10, 11న కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతంలో పరిస్థితులను పర్యావేక్షించనుంది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ బసు నేతృత్వంలో ఏడుగురు సభ్యులు పర్యటించనున్నారు. ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఏలూరు, తూ.గో, కోనసీమ జిల్లాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించనున్నారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో క్షేత్రస్థాయిలో నష్టం అంచనా వేయనున్నారు.