భారత్–సింగపూర్ నౌకాదళాల మధ్య సహకారం బలోపేతం

భారత్–సింగపూర్ నౌకాదళాల మధ్య సహకారం బలోపేతం

VSP: భారత నౌకాదళాధిపతి దినేష్ కే. త్రిపాఠి సింగపూర్ నౌకాదళాధిపతి షాన్ వాట్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల నౌకాదళాల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ముఖ్యంగా 'సింబెక్స్ విన్యాసాలు, అలాగే 'ఎక్సర్‌సైజ్ పసిఫిక్ రీచ్ 2025'లో సబ్‌మరైన్ శోధన–రక్షణ సహకారంపై దృష్టి సారించారు.