'ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం'

'ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం'

SKLM: పలాస నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ కర్తవ్యం అని MLA గౌతు శిరీష అన్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆమె తన 20 నెలల పదవీకాలంలో సాధించిన ప్రగతిని వివరిస్తూ, నియోజకవర్గ ప్రజలకు ఒక సందేశం విడుదల చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నియోజకవర్గంలోని మహిళలందరికీ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.