ఎస్సీ కమిషన్ సభ్యులకు ఘన స్వాగతం
TPT: నాయుడుపేటకు విచ్చేసిన ఎస్సీ కమిషన్ సభ్యులు డాక్టర్ పాకాటి గౌతమ్, డాక్టర్ శ్రీపతి బాబుకు మంగళవారం ఘన స్వాగతం లభించింది. ఏఎంసీ ఛైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ జనసేన నాయకులతో కలిసి ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో పూల బొకేలు అందజేసి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు అట్ల కృష్ణరావు, బాలు శెట్టి తదితరులు పాల్గొన్నారు.