ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే కన్నా

ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే కన్నా

PLD: సత్తెనపల్లి కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మి నారాయణ పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా సమర్పించారు. ఎమ్మెల్యే ప్రజల ఫిర్యాదులను నేరుగా స్వీకరించి, ప్రతి సమస్యను వ్యక్తిగతంగా గమనించారు. సమస్యల తక్షణ పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.