వాడపల్లి వెంకన్నకు రూ.3.92 లక్షల ఆదాయం

కోనసీమ: తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామిని బుధవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి వివిధ సేవలు, విరాళాలు ద్వారా రూ.3,92,517 లక్షలు ఆదాయం లభించినట్లు ఈఓ చక్రధర్ రావు తెలిపారు.