అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

JGL: అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. బీర్పూర్ మండల కేంద్రంలో రూ.12 లక్షలు, చర్లపల్లిలో రూ.5 లక్షలు, రంగసాగర్లో రూ.4 లక్షలు, కండ్లపల్లిలో రూ.7.50 లక్షలు, కమ్మునూరులో రూ.5 లక్షలు, తుంగూరులో రూ.9 లక్షల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో సీసీ రోడ్డు పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు.