రేపు కోర్టు విధులను బహిష్కరిస్తున్నాం: విజయ్ కుమార్
CTR: ఈనెల 8వ తేదీ బుధవారం పుంగనూరులో న్యాయవాదులు విధులను బహిష్కరిస్తున్నట్లు సంఘ అధ్యక్షులు విజయ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. పీలేరులో న్యాయవాది పి.యల్లను దారుణంగా హత్య చేశారు. దీనిని ఖండిస్తూ స్థానిక న్యాయవాదులు రేపు కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు తెలిపారు.