జర్నలిజం కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

జర్నలిజం కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

KNR: 2025- 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ సర్టిఫికేట్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కలువకుంట రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆసక్తిగల అభ్యర్థులు 2025 సెప్టెంబర్ 10లోగా తమ దరఖాస్తులను తెలుగు విభాగంలో సమర్పించాలని అన్నారు.