నేటి నుంచి ముచ్చింతల్‌లో బ్రహ్మోత్సవాలు

నేటి నుంచి ముచ్చింతల్‌లో బ్రహ్మోత్సవాలు

TG: రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతల్‌లో ఇవాళ్టి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సాకేత క్షేత్రంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ నెల 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొననున్నారు.