ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన బీమ్ భరత్

ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన బీమ్ భరత్

RR: ఇందిరమ్మ రాజ్యంలోనే పేదింటి కల నెరవేరిందని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ భీమ్ భరత్ అన్నారు. ఇవాళ శంకర్ పల్లి మండల పరిధిలో దోబీపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లును ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాఘవేందర్ రెడ్డి, వార్డ్ మెంబర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.