విషాదం.. ఎండ వేడికి జాలరు మృతి

విషాదం.. ఎండ వేడికి జాలరు మృతి

బాపట్ల: అద్దంకి మండలం చక్రాయపాలెంలో జాలర్ల సంఘం ఎన్నికలు జరుగుతున్న సమయంలో విషాదం చోటుచేసుకుంది. ఓటు హక్కు వినియోగించేందుకు వచ్చిన గుర్రం వారిపాలెం గ్రామానికి చెందిన మహంకాళి అనే వ్యక్తి ఎండ తీవ్రతతో కుప్పకూలి, గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.