ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయం: ఎమ్మెల్యే

ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయం: ఎమ్మెల్యే

KDP: కడప నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను అధికారులు పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆదేశించారు. కడప నగరంలోని తన నివాసంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డితో కలిసి ఆమె ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి పరిష్కరించాలని సూచించారు.