నిజరూప దర్శనమిచ్చిన శ్రీ విరుపాక్షి మారెమ్మ

నిజరూప దర్శనమిచ్చిన శ్రీ విరుపాక్షి మారెమ్మ

CTR: పుంగనూరు పట్టణం ఎంపీటీ రోడ్డులోని శ్రీ విరుపాక్షి మారెమ్మ మంగళవారం సందర్భంగా నిజరూప దర్శనంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. అర్చకులు అమ్మవారి మూలవర్లను ఫల పంచామృతాలతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత దూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.