'తల్లి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి'

'తల్లి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి'

MHBD: నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామంలో సవార్ లచ్చమ్మ తల్లి పండుగను పురస్కరించుకుని ఇవాళ స్థానిక సర్పంచ్ మాదారి ప్రశాంత్ ఆలయంలో కొబ్బరికాయల కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లి ఆశీస్సులతో ప్రజలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, మాజీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.