రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
విశాఖ జీవీఎంసీ జోన్-3లో మంగళవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు విద్యత్ మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ బి. సింహాచలం నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా చేపలుప్పడ, కాపులుప్పడ సబ్ స్టేషన్లలో మరమ్మతులు జరుగుతాయన్నారు. చిలుకూరి లేఅవుట్, పడుప్పడ ప్రాంతాల ప్రజలు సహకరించాలని కోరారు.