వెటర్నరీ వైద్యుడిపై విచారణకు డిమాండ్

వెటర్నరీ వైద్యుడిపై విచారణకు డిమాండ్

అన్నమయ్య: మదనపల్లెలో వెటర్నరీ వైద్యుడి నిర్లక్ష్యం వల్ల మూగజీవాలు మృతి చెందుతున్నాయంటూ, పూర్తి స్థాయి విచారణ జరపాలని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి బీరంగి రేవతి డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్‌లో ఆమె మాట్లాడుతూ.. డాక్టర్ సిరిల్ లారెన్స్ విధుల్లో నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.