రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి: ఏవో

రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి: ఏవో

SRD: కంగ్టి మండలంలోని రైతులు పీఎం కిసాన్ పథకాన్ని లబ్ధి పొందడానికి ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని ఏవో హరీష్ పవార్ అన్నారు. 22వ విడత పీఎం కిసాన్ పథకానికి ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు మాత్రమే వస్తాయని చెప్పారు. ఈనెల 28వ తేదీ వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. తమ క్లస్టర్ పరిధిలో ఏఈవోల దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.