నేటి నుండి తలుపులమ్మ అమ్మ వారి జాతర

నేటి నుండి తలుపులమ్మ అమ్మ వారి జాతర

E.G: తుని మండలం తలుపులమ్మ లోవ దేవస్థానంలో అమ్మ వారి వార్షిక జాతర మహోత్సవాలు ఏప్రిల్ 5 నుంచి 17 వరకు జరుగుతాయని ఈవో విశ్వనాథరాజు తెలిపారు. ఆదివారం లోవ కొత్తూరు నుంచి గరగలను తీసుకువచ్చి పుట్టుదార వద్ద శుద్ధి, పూజలు చేయనున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు