పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీక‌ర‌ణ‌: కలెక్టర్

పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీక‌ర‌ణ‌: కలెక్టర్

NTR: సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీక‌రించనున్న‌ట్లు కలెక్టర్ లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్ర‌జ‌లు త‌మ రెవెన్యూ అర్జీల‌ను ఈ క్లినిక్‌ల‌లో అంద‌జేయాల‌ని సూచించారు.