నల్లగొండ అధ్యాపకురాలికి పీహెచ్‌డీ

నల్లగొండ అధ్యాపకురాలికి పీహెచ్‌డీ

నల్లగొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జంతుశాస్త్ర విభాగం ఒప్పంద అధ్యాపకురాలు మిస్కిన్ తరన్నం డాక్టరేట్ సాధించారు. శ్రీ జగదీష్ ప్రసాద్ ఝబర్మల్ త్రివేది యూనివర్సిటీ ఆమెకు పీహెచ్‌డీ పట్టా ప్రదానం చేసింది. దక్షిణ భారత ప్రధాన కార్ప్ చేపల జన్యు వనరులపై చేసిన పరిశోధనకు ఈ గౌరవం లభించింది. ఈ మేరకు ఆమెను కళాశాల అధ్యాపకులు అభినందించారు.