వరంగల్ మార్కెట్లో సరుకుల ధరలు ఇలా..!
వరంగల్ పట్టణ కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తికి రూ.7,150 ధర వచ్చింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.16వేలు పలకగా వండర్ హాట్(WH) మిర్చి రూ.19,300 పలికింది. తేజ మిర్చి ధర నిన్న రూ.14,400 కి చేరింది. మార్కెట్లో కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి.